Maha Kumbh Mela
-
జాతియం
Maha Kumbh: మరో ఐదు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా..
Mahakumbh Mela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ మహా కుంభమేళా చివరి…
Read More » -
జాతియం
యూపీలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి
Road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును.. బొలెరో వాహనం ఢీ కొట్టింది. మీర్జాపూర్-ప్రయాగ్రాజ్ హైవేపై ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే…
Read More » -
జాతియం
Maha Kumbh Mela: మాఘ పౌర్ణమి.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Maha Kumbh Mela: మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా భారీగా రద్దీ పెరగడంతో.. అధికారులు నో వెహికల్ జోన్గా…
Read More » -
జాతియం
Droupadi Murmu: త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం
Droupadi Murmu: కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నామాచరించారు. తొలుత ఘాట్ వరకు పడవలో ప్రయాణించారు ముర్ము. కుంభమేళా సందర్భంగా.. త్రివేణి సంగమంలో…
Read More » -
జాతియం
Droupadi Murmu: నేడు మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu: ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాను.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించి, త్రివేణీసంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నదీజలాల్లో పూజలు చేశాక.. స్థానిక అక్షయవట్, బడే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మహా కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం
Maha Kumbh Mela: మహా కుంబమేళాలో టీటీడీ ఉద్యోగి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ప్రయాగ్రాజ్లో టీటీడీ నమూనా ఆలయంలో.. విధులు నిర్వహించేందుకు డిప్యూటేషన్పై వెళ్లారు ఉద్యోగి సుబ్రహ్మణ్యం.…
Read More » -
జాతియం
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 20 మంది మృతి.. 60మందికిపైగా తీవ్ర గాయాలు
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
APSRTC: మహా కుంభమేళాకు APSRTC ఆర్టీసీ ప్రత్యేక బస్సులుయూపీలోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక…
Read More » -
జాతియం
Amit Shah: మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
Amit Shah: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య…
Read More »