Kurnool
-
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య
Kurnool: కర్నూలు జిల్లా వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వకుండా మందలించాడని బాలుడు బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: స్కూల్లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి
కర్నూల్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్లో గోడ కూలడంతో విద్యార్ధి రాఖీబ్కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. 8 నెలల చిన్నారిని చంపేసిన తండ్రి
కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. నీటి డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని తండ్రి వీరేష్ చంపేశాడు. అంతేకాకుండా భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
సుంకేసుల డ్యామ్ కు భారీగా వరద నీరు
కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాంకు జలకల సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఇన్ఫ్లో 50 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండడంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆ గ్రామంలో వింత ఆచారం.. సోమవారం ఎద్దులకు సెలవు
Kurnool: కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురం గ్రామస్తులు వినూత్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పురాతన కాలం నుంచి ఆ గ్రామంలో మనుషులతో సమానంగా వారి ఎద్దులకు సెలవులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
Kurnool: తనను ప్రేమించి..పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ కర్నూల్ జిల్లా బైచిగిరి గ్రామానికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. నాలుగేళ్ల క్రితం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కర్నూల్ జిల్లాలో చెలరేగిపోతున్న ఎర్రమట్టి మాఫియా
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో ఎర్రమట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నాడు కేటుగాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారుల మాత్రం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి
Kurnool: కర్నూలు జిల్లా సుంకేసుల డ్యాం దగ్గర విషాద ఘటన చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. షేక్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: విద్యార్ధినులపై టీచర్ లైంగిక వేధింపులు
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్ధినులపై లైంగిక టీచర్ లక్ష్మన్న వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: అడవిదున్న సంచారంతో గ్రామస్తుల భయాందోళనలు
Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కుంకునూరులో అడవిదున్న ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన…
Read More »