Kurnool
-
తెలంగాణ
Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా
Revanth Reddy: కర్నూల్ ప్రమాదం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.…
Read More » -
జాతియం
PM Modi: బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని
PM Modi: కర్నూల్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2లక్షల ఎక్స్గ్రేషియా…
Read More » -
జాతియం
Droupadi Murmu: ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తీవ్రంగా కలచివేసింది
Droupadi Murmu: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Chandrababu: కర్నూల్ జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kurnool: కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
-
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: కర్నూల్, శ్రీశైలంలో ఈనెల 16న ప్రధాని మోడీ పర్యటన
PM Modi: కర్నూల్, శ్రీశైలంలో ఈనెల 16న ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పీఎం సభకు అధికారులు భారీగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు
Road Accident: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు శివారు వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు గాయాలు కాగా స్థానికులు వారిని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటన
కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మత్రులు, ఆర్ఎండ్బీ మినిస్టర్ బీసీ జనార్థన్ రెడ్డి, టీ.…
Read More »