Kuppam
-
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భువనేశ్వరి బోటులో సరదాగా షికారుకెళ్లారు. కనుక చియమ్మ ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కనకనచియమ్మ ఆలయం వద్ద…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి శాంతిపురం నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించిన భువనేశ్వరి వారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పరిధిలోని నాలుగు మండలాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chittoor: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్యాయత్నం
Chittoor: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలవన్మరణానికి యత్నించింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటన కుప్పం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పంకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. రెండ్రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు ఆయన. ఇంటింటికీ టీడీపీ ప్రచార కార్యక్రమంలో కూ డా పాల్గొననున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kuppam: అప్పు తీర్చలేదని.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో వైసీపీ వర్సెస్ జనసేన వార్
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు వార్ జరుగుతుంది. ఆరు నెలలుగా జనసేన కార్యకర్తకు వైసీపీ రౌడీ తాండవ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడు. పలుమార్లు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుప్పంకు ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం చేరుకోనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సొంతింటి గృహ ప్రవేశం ఉన్నందున చంద్రబాబు కుప్పంకు…
Read More »