Krishna District
-
ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లాలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటించారు. అచ్చయ్యవారి పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నగల దుకాణానికి కన్నం.. రూ.4.25 లక్షల వెండి ఆభరణాలు చోరీ
కృష్ణా జిల్లా ఆటోనగర్ గేటులోని జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. షాపు యజమాని రెహ్మాన్ ఉదయం వచ్చి చూసేసరికి షట్టర్ పైకి తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Fire Accident: గుడివాడలో భారీ అగ్నిప్రమాదం..కోట్లలో ఆస్తి నష్టం
Fire Accident: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట సెల్ ఫోన్ షాప్లో చెలరేగిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. సర్వీస్ వైరు సరి చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కిన చిన్నం విజయ్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యూరు బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు కృష్ణా జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన
ఇవాళ మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. దెబ్బ తిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. భర్త అరుణ్కుమార్ చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్యకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు
Buddha Jayanti: కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఎంపీ బాలశౌరి,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రోడ్డుప్రమాదం.. అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు
Road Accident: కృష్ణా జిల్లా పామర్రు మండలం బందర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది.…
Read More »