Khammam
-
ఆంధ్ర ప్రదేశ్
Khammam: చేపల వేటకు వెళ్లి ముగ్గురు గల్లంతు
Khammam: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మినవోలులో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి ముగ్గరు వ్యక్తులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతులు…
Read More » -
తెలంగాణ
Diarrhea: పెరుగుతున్న డయేరియా కేసులు
Diarrhea: వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన…
Read More » -
తెలంగాణ
ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకుల కలకలం
ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్లూరు వెంకటాపురం చెరువు వద్ద కాపలాదారులు నాటు తుపాకులతో సంచారిస్తున్నారు. స్థానికుల సమాచారంతో కాపలాదారుల నుంచి పోలీసులు…
Read More » -
తెలంగాణ
Khammam: కోతికి ఘనంగా అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా కూసుమంచి జీళ్ళచెరువు గ్రామంలో శ్రావణ శుక్రవారం విద్యుత్ షాక్ తో కోతి మృతి చెందింది. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పై తిరుగుతుండగా విద్యుత్ షాక్కి…
Read More » -
తెలంగాణ
Khammam: తన కష్టాని పాట రూపంలో పాడిన రైతు
Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రామచంద్రాపురంలో రైతు పండించిన ఆకుకూరలు అమ్మకానికి తీసుకురాగా ఓ వినియోగదారుడు ఐదు రూపాయలకే ఆకుకూర కట్ట అడగ్గా ఆవేదనతో తాను…
Read More » -
తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా స్పెషల్
తెలంగాణ రాజకీయాల్లో ఆ జిల్లా ఎంతో ప్రత్యేకం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అన్ని పదవులు ఆ జిల్లావే.. రాష్ట్రమంతా అక్కడే ఉందని.. పదేపదే…
Read More » -
తెలంగాణ
ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
ఆపరేషన్ సిందూర్ విజయం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో…
Read More » -
తెలంగాణ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Khammam: భార్య మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి
Khammam: కాటికి సైతం వారు కలిసే పయనించారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి చెందాడు. భార్య మృతదేహాన్ని చూస్తూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Thummala Nageswara Rao: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన
Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఫేస్ 01 నిధుల కింద…
Read More »