Khammam
-
తెలంగాణ
Khammam: కోతికి ఘనంగా అంత్యక్రియలు
ఖమ్మం జిల్లా కూసుమంచి జీళ్ళచెరువు గ్రామంలో శ్రావణ శుక్రవారం విద్యుత్ షాక్ తో కోతి మృతి చెందింది. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పై తిరుగుతుండగా విద్యుత్ షాక్కి…
Read More » -
తెలంగాణ
Khammam: తన కష్టాని పాట రూపంలో పాడిన రైతు
Khammam: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రామచంద్రాపురంలో రైతు పండించిన ఆకుకూరలు అమ్మకానికి తీసుకురాగా ఓ వినియోగదారుడు ఐదు రూపాయలకే ఆకుకూర కట్ట అడగ్గా ఆవేదనతో తాను…
Read More » -
తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా స్పెషల్
తెలంగాణ రాజకీయాల్లో ఆ జిల్లా ఎంతో ప్రత్యేకం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అన్ని పదవులు ఆ జిల్లావే.. రాష్ట్రమంతా అక్కడే ఉందని.. పదేపదే…
Read More » -
తెలంగాణ
ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత
ఆపరేషన్ సిందూర్ విజయం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో…
Read More » -
తెలంగాణ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Khammam: భార్య మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మృతి
Khammam: కాటికి సైతం వారు కలిసే పయనించారు. మరణంలోనూ వారి బంధం వీడలేదు. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి చెందాడు. భార్య మృతదేహాన్ని చూస్తూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Thummala Nageswara Rao: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన
Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి నిర్మాణానికి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఫేస్ 01 నిధుల కింద…
Read More » -
తెలంగాణ
Khammam: ఇల్లు తగలబెట్టిన ఉగాది దీపం
Khammam: ఖమ్మం జిల్లా బర్హాన్ పురంలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు దీపారాధన చేసి గుడికి వెళ్లింది ఓ…
Read More » -
తెలంగాణ
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Accident: పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో ఆగి ఉన్న ట్యాంకర్ను ఆర్టీసీ లగ్జరీ బస్సు…
Read More » -
తెలంగాణ
Khammam: చిరుత కలకలం… భయాందోళనలో స్కూల్ విద్యార్థులు, సందర్శకులు
Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లిలో చిరుత కలకలం రేగింది. ఏకో టూరిజం పేరుతో.. పులిగుండాల ప్రాజెక్టు వద్ద పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రతీరోజు మూడు నుంచి నాలుగు…
Read More »