Kadapa
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఏలూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kadapa: నేడే ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
Kadapa: ఉమ్మడి కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో ఛైర్మన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీ షాక్
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై వైసీపీకి టీడీపీకి షాక్ ఇచ్చింది. చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఖాళీగా ఉన్న ఒంటిమిట్ట, పులివెందుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కడప మేయర్ సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్
కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సురేష్పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ పూర్తి అయింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kadapa: దారణం.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపిన భర్త
Kadapa: కడప నగరం బెల్లం మండి వీధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సుత్తితో తలపై కొట్టి చంపాడు భర్త. ఇంటి అద్దె కట్టాలని భర్తను భార్య…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది
Avinash Reddy: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. రైతులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Dastagiri: కడప జైల్లో విచారణకు హాజరైన దస్తగిరి
Dastagiri: కడప జైల్లో దస్తగిరికి జరిగిన బెదిరింపులపై విచారణ షురూ అయ్యింది. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట దస్తగిరి హాజరయ్యాడు. వివేకా హత్య కేసు అప్రూవర్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Dastagiri: జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ
Dastagiri: కడప జైల్లో దస్తగిరికి బెదిరింపులపై నేడు విచారణ షురూ కానుంది. వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరిని జైల్లో బెదిరింపులకు గురిచేసిన ఘటనపై ఎంక్వైరీని వేగవంతం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kadapa: బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
Kadapa: కడప జిల్లా గుడిపాడు వద్ద బస్సు బోల్తా కొట్టింది. డివైడర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ బస్సు.. పల్టీ కొట్టింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న సిఎం చంద్రబాబు నాయుడు. మైదుకూరులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని…
Read More »