Jammu and Kashmir
-
జాతియం
జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన
Amit Shah: జమ్మూకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. కాసేపట్లో పూంచ్ లో షా పర్యటించనున్నారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. బాధిత…
Read More » -
తెలంగాణ
జమ్ముకశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య
Warangal: జమ్ముకశ్మీర్లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జవాన్ సంపంగి నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాను స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేటగా గుర్తించారు.…
Read More » -
జాతియం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఆర్పీఎఫ్ ఇండియన్ ఆర్మీ బలగాల…
Read More » -
జాతియం
Rajnath Singh: జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ తాజా…
Read More » -
జాతియం
NIA చేతికి పహల్గామ్ ఉగ్రదాడి కేసు
పహల్గామ్ ఉగ్రదాడి కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి NIA అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశంతో NIA కేసు…
Read More » -
జాతియం
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు…
Read More » -
అంతర్జాతీయం
India: మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్ లేదు
India: అంతర్జాతీయ వేదికలపై తరచూ పాకిస్థాన్ భారత్పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. తాజాగా జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. UNO…
Read More » -
జాతియం
రాజౌరీలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో సుందర్బానీ ప్రాంతంలో…
Read More » -
జాతియం
PM Modi: జమ్ముకశ్మీర్లో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: జమ్ముకశ్మీర్ గాందర్బల్ జిల్లాలో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సోనామార్గ్ దగ్గర.. 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ను నిర్మించారు. ఈ…
Read More » -
జాతియం
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన. జెడ్-మోడ్ టన్నెల్ను ప్రారంభించనున్న మోడీ. గాందర్బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర అతిపెద్ద సొరంగం.. రూ.2,400…
Read More »