India
-
జాతియం
Balochistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు
Balochistan: భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్థాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్…
Read More » -
జాతియం
India-Pakistan: నేడు భారత్-పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు
India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య నేడు 12గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవోలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు…
Read More » -
తెలంగాణ
Konda Vishweshwar Reddy: టర్కీ వెళ్లే వారిని బహిష్కరించాలి
Konda Vishweshwar Reddy: టర్కీపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సెలవులకు టర్కీకి వెళ్లడం మానేయాలన్నారు కొండా. టర్కీకి వెళ్లే వారిని బహిష్కరించాలన్నారు. 2022లో 2.3లక్షలకు…
Read More » -
జాతియం
India Pakistan War: భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు
India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ…
Read More » -
జాతియం
అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాత్రి తన ఇంటి సమీపంలో భారత్ బాంబుల మోత మోగించడంతో.. అలెర్ట్ అయిన పాక్ బలగాలు, షెహబాజ్ షరీఫ్ను…
Read More » -
జాతియం
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతోంది
Rajnath Singh: భారత రక్షణ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.…
Read More » -
జాతియం
ఆపరేషన్ సిందూర్.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం
Operation Sindoor: భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్…
Read More » -
తెలంగాణ
Uttam Kumar Reddy: ఆపరేషన్ సిందూర్ దేశం గర్వించదగ్గ విషయం
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని…
Read More » -
జాతియం
India- Pakistan: పాకిస్థాన్ లాహోర్లో టెన్షన్ టెన్షన్.. భయాంతో వణికిపోతున్న పాకిస్థాన్
India- Pakistan: పాకిస్థాన్లోని లాహోర్, కరాచీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆర్థిక కేంద్రమైన కరాచీలో పేలుళ్లు సంభవించాయి. లాహోర్లో అనేక పేలుళ్లు సంభవించిన తర్వాత, కరాచీలో…
Read More » -
జాతియం
Mock Drill: దేశ వ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్
Mock Drill: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత భద్రతా బలగాలు పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై విరుచుకపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం…
Read More »