High Court
-
ఆంధ్ర ప్రదేశ్
చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను…
Read More » -
తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ నివేదిక కొట్టివేయాలని 4 పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి,…
Read More » -
సినిమా
హీరో నాగార్జున పిటిషన్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Nagarjuna: టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నాగార్జున దాఖలు చేసిన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…
Read More » -
తెలంగాణ
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వేసింది తెలంగాణ హైకోర్టు.
Read More » -
తెలంగాణ
నేడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్ వాయిదా
YS Jagan: వైసీపీ అధినేత జగన్ పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్
YS Jagan: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత…
Read More » -
తెలంగాణ
గ్రూప్-1 విషయంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్
గ్రూప్-1 మూల్యాంకనం, ర్యాంకింగ్ లిస్ట్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను…
Read More » -
తెలంగాణ
హైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 విద్యార్థులు హర్షం
గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పరీక్ష నిర్వహణలో లోపాలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి కోర్టు తీర్పు…
Read More » -
తెలంగాణ
కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట
కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిందని ఏజీ తెలిపారు. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పారు.…
Read More »