Guntur
-
ఆంధ్ర ప్రదేశ్
ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి
గుంటూరు జిల్లా పోలకంపాడులో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలైంది. నమ్మినవాడు నట్టేట ముంచడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు.. మనస్పర్థలతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Ambati Rambabu: స్టెప్పులతో అదరగొట్టిన అంబటి
Ambati Rambabu: గుంటూరులో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి వేడుకల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Guntur: రూ.50 పందెం కట్టి.. పెన్ను మింగిన విద్యార్థి
Guntur: 50 రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసేని ఘటన గుంటూరు జిల్లలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణా పెన్ను…
Read More » -
సినిమా
టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ గుంటూరు లో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ 3వ బ్రాంచ్ను ప్రారంభించారు
సుమారు వెయ్యి మంది భారీ బైక్ ర్యాలీ తో టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ గుంటూరు లో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ 3వ బ్రాంచ్ను ప్రారంభించారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Guntur: ఏపీలో ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Guntur: పెళ్లైన కొన్ని నెలలకే ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడేపల్లిలో నివాసం ఉంటున్న సీనియర్ అధికారి చిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Guntur: గుంటూరులో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Guntur: గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Thurakapalem: తురకపాలెంలో గ్రామస్థుల అకాల మరణాలు
Thurakapalem: గుంటూరు రూరల్ జిల్లా తురకపాలెంలో గ్రామస్థుల అకాల మరణాలపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. శ్రీబయో అసెథటిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాంపిల్స్ సేకరించారు. గ్రామంలోని బోర్ వాటర్, చెరువు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
గుంటూరు జెడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఐపీవో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. పరిశ్రమల శాఖలో ఐపీవోగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు.…
Read More »
