కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు శివారులో కొందరు కుర్రాళ్లు ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ద్విచక్ర వాహనంపై సాధారణంగా ఒకరిద్దరో, మరీ అయితే ముగ్గురో ప్రయాణించడం చూస్తుంటాం.…