సినిమా
విశాఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం

విశాఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పర్సంటేజ్ విధానం, థియేటర్ల సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ఈ కీలక భేటీకి నిర్మాతలు స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి హాజరయ్యారు.