Devotees Rush
-
తెలంగాణ
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న…
Read More » -
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో ప్రమిదలు వెలిగించి, అభిషేకాలు నిర్వహించారు. దీంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 15 గంటల సమయం , నిన్న శ్రీవారి దర్శించుకున్న 84,424 మంది భక్తులు, నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శిల తోరణం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 06 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు, వారికి 08…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. హుండీకి రూ. 4.02 కోట్లు ఆదాయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ వేచి ఉన్న భక్తుల వారికి…
Read More » -
తెలంగాణ
Kaleshwaram: సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు
Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజామునుండే భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శిలతోరణం వరకు క్యూ వేచి ఉన్న…
Read More »