Delhi
-
తెలంగాణ
ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ
Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. యూరియా కొరతపై చర్చించే అవకాశం ఉంది. నిన్న నిర్మలా సీతారామన్, గడ్కరీని…
Read More » -
తెలంగాణ
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్రమంత్రులను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలువనున్నారు. పోలవరం,…
Read More » -
జాతియం
యమునా నది ఉగ్రరూపం
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని దిల్లీలో నది నీటి మట్టం 207.41 మీటర్లకు చేరుకుంది. 1978, 2023 తర్వాత నీటిమట్టం ఈ స్థాయికి చేరుకోవడం…
Read More » -
జాతియం
వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో వీధికుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది. వీధికుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అన్ని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు…
Read More » -
జాతియం
Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి..
Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుడిని పోలీసులు…
Read More » -
జాతియం
ఢిల్లీలో వర్ష బీభత్సం.. బైక్, కారుపై విరిగిపడ్డ భారీ వృక్షం
Delhi: ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కాగా కోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాతపడ్డాడు.…
Read More » -
తెలంగాణ
ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ
ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్ట్స్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వినతులు ఇచ్చారు. విజయవాడ హైవేపై…
Read More » -
జాతియం
NDA Meet: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. మోదీకి సన్మానం
NDA Meet: ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధాని మోడీని ఎంపీలు సత్కరించారు. హరహర మహదేవ్ అంటూ నినాదాలు చేశారు. ఎన్డీయే ఎంపీలను…
Read More »