Chevella
-
తెలంగాణ
Rohit Reddy: బాధిత కుటుంబాలను పరామర్శించిన పైలట్ రోహిత్ రెడ్డి
Rohit Reddy: చేవెళ్ల బస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. తాండూర్ పట్టణంలోని ఖలీద్, ముస్కాన్, తబస్సుంలను కుటుంబాలను…
Read More » -
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న రోడ్డు ప్రమాదాలు
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డుప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ తీరు మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్పల్లి…
Read More » -
తెలంగాణ
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో విషాదాన్ని నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు…
Read More » -
తెలంగాణ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్కల్యాణ్, నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
Read More » -
తెలంగాణ
PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
Revanth Reddy: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా…
Read More » -
తెలంగాణ
Chevella: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
Chevella: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 20 మంది…
Read More » -
తెలంగాణ
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష
గాంధీ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,…
Read More »