Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి
Chandrababu: ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతోందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కూటమి సర్కారుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య వార్నింగ్
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: ప్రభుత్వం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
Jagan: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆయన ఇవాళ తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన
Chandrababu: తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్వగ్రామం చంద్రగిరి మండలంలోని, నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతిలో సీఎం పాల్గొన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటే
Jagan: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విజయనగరం జిల్లాలో రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్టోబరు 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. సాయంత్రం అమిత్షాను కలవనున్నారు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Karumuri: రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందిపెడుతున్నారు
Karumuri: వైసీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రెడ్ బుక్ సిద్ధాంతంతో ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్…
Read More »