Central Govt
-
జాతియం
పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా పీఎంఓ పేరును సేవాతీర్థ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More » -
జాతియం
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 15 పనిదినాలు మాత్రమే ఉండనున్నాయి, సాధారణంగా…
Read More » -
తెలంగాణ
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలు
Ponnam Prabhakar: కేంద్రం వల్లే రైతులకు యూరియా కష్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎరువుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్రం సరిపడా ఎరువుల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి
YS Sharmila: చేనేత రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మోపుతూ కేంద్రం నడ్డివిరుస్తోందని, అలాగే…
Read More » -
తెలంగాణ
Seethakka: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సీతక్క
Seethakka: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సీతక్క ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మంత్రి ఎండగట్టారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ…
Read More » -
తెలంగాణ
Uttam Kumar reddy: కృష్ణా నదీ జలాల సమస్యలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
Uttam Kumar reddy: కృష్ణా జలాల సమస్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతీయ నీటి పారుదల శాఖ మంత్రుల సమావేశం…
Read More » -
తెలంగాణ
Jupally: బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం
Jupally: బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఫైర్ అయ్యారు. దీనిపై…
Read More » -
తెలంగాణ
Thummala: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది
Thummala: కేంద్రంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారని ఆరోపిస్తూ మోడీ…
Read More »