BJP
-
తెలంగాణ
Kishan Reddy: తెలంగాణను రాష్ట్ర పాలకులు అప్పలు ఊబిలోకి నెట్టారు
Kishan Reddy: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయేందుకు రాష్ట్ర పాలకులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న…
Read More » -
తెలంగాణ
Bandi Sanjay: సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆదరణ వస్తోంది
Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవని, సొంత అభిప్రాయాలను నాయకత్వంపై రుద్దబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సైకిళ్ల పంపిణీ…
Read More » -
జాతియం
BJP: రాజ్యసభ స్థానాలపై బీజేపీ ఫోకస్
BJP: లోక్సభలో అధికారపార్టీకి 400 స్థానాలు దాటినా పాలన సజావుగా సాగడం, అనుకున్న బిల్లులు ఆమోదింపచేసుకోవడం, చట్టాలు చేయడం వంటివి అంత తేలిగ్గా జరగవు. లోక్సభలో పాటు…
Read More » -
జాతియం
Rahul Gandhi: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయని ఆరోపించారు. తమ దగ్గర 100 శాతం ఆధారాలు…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ ఫిర్యాదుతో రేవంత్రెడ్డిపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది కొత్తగూడెంలో జరిగిన సభలో…
Read More » -
తెలంగాణ
Jeevan Reddy: రాహుల్ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ అడ్డుకుంటుంది
Jeevan Reddy: బీజేపీపై మాజీ మంత్రి జీవన్రెడ్డి ఫైరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తుందని జీవన్రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ…
Read More » -
తెలంగాణ
MP Ramesh: కేటీఆర్ మీద బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
MP Ramesh: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తనకు కాంట్రాక్ట్ వచ్చిందన్న కేటీఆర్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు…
Read More » -
తెలంగాణ
Ponnam: బీసీలపై ప్రేమ ఉంటే కిషన్రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలి
Ponnam: కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాజీనామాకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై తప్పుడు భాష్యం చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బలహీనవర్గాల…
Read More » -
తెలంగాణ
Aadi Srinivas: బీసీలకు బీజేపీ మోసం చేస్తే కాంగ్రెస్ న్యాయం చేస్తుంది
Aadi Srinivas: బీజేపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక సాధించుకుంటామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బిల్లు ఆమోదంపై…
Read More »
