BJP
-
తెలంగాణ
Raja Singh: నా మొదటి పార్టీ టీడీపీ, చివరి పార్టీ బీజేపీ
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పార్టీ టీడీపీ అని, చివరి పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. రాజకీయాలను వదిలేస్తాను…
Read More » -
తెలంగాణ
Raja Singh: బీజేపీ గతంలో కుల రాజకీయం జరిగింది
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఆరు నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిమ్స్ ఓటు…
Read More » -
తెలంగాణ
Mahesh Kumar Goud: దేశ సమగ్రతను మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారు
Mahesh Kumar Goud: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జై బాపు.. జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్…
Read More » -
తెలంగాణ
Addanki Dayakar: బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టం అయింది
Addanki Dayakar: రాజ్యాంగ పరిరక్షణ ప్రాధాన్యం ఎందుకు వచ్చిందనే చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగ మనుగడ కష్టం అయ్యిందని విమర్శించారు అద్దంకి.…
Read More » -
జాతియం
Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇపుడు…
Read More » -
తెలంగాణ
KTR: నిందలు, దందాలు, చందాలు.. ఇదే కాంగ్రెస్ పాలన
KTR: నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడో పోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాల పాలన నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ…
Read More » -
తెలంగాణ
Raja Singh: ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుంది
Raja Singh: బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుందన్నారు. తరతరాలుగా ఆ…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ
Eatala Rajendar: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 20నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది జస్టిస్ ఘోస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు…
Read More » -
తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్కే భవన్కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్తో కార్యాలయానికి…
Read More » -
తెలంగాణ
Eatala Rajendar: రేవంత్ ఢిల్లీలో మోదీని కలుస్తారు.. గల్లీలో విమర్శిస్తారు
Eatala Rajendar: ఏపీ కేంద్రం అండతో అనేక రంగాల్లో దూసుకు వెళ్తుంటే తెలంగాణ మాత్రం వెలవెలబోతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కేసీఆర్ మాదే ధనిక…
Read More »