AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి
Tirupati: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: సినిమాను తలపించే సీన్.. టోల్ గేట్ను గుద్దుకుని వెళ్లిన గంజాయి వాహనం..
AP News: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సినిమా సీన్ తలపించింది. టోల్ గేట్ను గుద్దుకుని వెళ్లింది గంజాయి వాహనం. నందిగామ వై జంక్షన్లో లారీ అడ్డుపెట్టి గంజాయి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Crime News: దారుణ హత్య.. కత్తులతో దాడి చేసి దుండగులు పరార్
Crime News: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ హత్య జరిగింది. చిలకలపూడి గ్రామానికి చెందిన రవిపై దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
PM Modi: నేడు విశాఖలో ప్రధాని పర్యటన
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kadapa: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. కాల్వలో జారిపడ్డ మహిళ
Kadapa: కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం మీదకొచ్చింది. పట్టణంలోని ముంబై కేఫ్ ముందు ఉన్న కాల్వలో మహిళ జారిపడింది. అధికారులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Perni Nani: పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటీషన్ వాయిదా
Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ఈ నెల 20వ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
AP News: ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. నేటి నుంచి EHS సేవలు, ఓపీ నిలిపేయాలని నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chittoor: రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు
Chittoor: చిత్తూరు జిల్లా మొగలిఘాట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను వెనుక నుంచి ఢీకొని.. డివైడర్ పైకి దూసుకెళ్లింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ. దీంతో..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: రేపటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. 3 రోజులు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు . పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పంను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపిలో సోమవారం నుంచి పెన్షన్ల తనిఖీలు
AP News: అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి…
Read More »