AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Nandyala: అగ్నిప్రమాదం.. చెంచు గుడిసెల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Nandyala: అందరూ ఆనందంగా గడపాల్సిన భోగి పండగ రోజున వారికి అనుకోని కష్టం ఎదురైంది. అగ్ని ప్రమాదం జరిగి సర్వం కాలిపోవడంతో.. వీధిన పడాల్సి వచ్చింది. నంద్యాల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jyothula Nehru: దైవ సన్నిధిలో చనిపోవడం అదృష్టం
Jyothula Nehru: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తిరుపతిలో ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతూనే ఉంది. తొక్కిసలాటలో చనిపోయిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: పాలు సేకరణ కేంద్రాలపై పోలీసుల దాడి
AP News: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని.. పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఏక కాలంలో సోదాలు చేశారు. చంద్రగిరిలో ఓ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
TTD: తిరుపతి ఘటన.. బాధితులకు పరిహారం పంపిణీ కోసం 2 బృందాలు
TTD: తిరుపతి ఘటన బాధిత కుటుంబాలకు నేటి నుంచి పరిహారం ఇవ్వనుంది టీటీడీ. దీని గురించి బోర్డు సభ్యులతో 2 బృందాలను నియమించారు పాలక మండలి ఛైర్మన్.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu: సీఎం చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుచానూరులో ఇంటింటా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఓ వినియోగదారుడి ఇంటికి వెళ్లి గ్యాస్ సరఫరాను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరికాసేపట్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పిన్నాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తిరుపతిలో తొక్కిసలాట.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను ప్రశ్నించిన సీఎం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా… చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు
RK Roja: తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
Tirupati: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించిన మంత్రి అనిగాని సత్యప్రసాద్.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది
Chandrababu: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది…
Read More »