AP News
-
ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ విలువల పెంపు
AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది. ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ఎన్ని సార్లయినా వస్తాను.. నిజం నా వైపు ఉంది
Nara Lokesh: పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.కేసును వచ్చే నెల 28కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Gali Bhanu Prakash: చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదు
Gali Bhanu Prakash: వైసీపీ మహిళా నాయకురాలు రోజాపై… తిరుపతి జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. ఆవుకు, గంగిరెద్దుకు ఉన్న తేడా తెలియని రోజా..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Eluru: భారీ అగ్నిప్రమాదం.. 30 గుడిసెలు దగ్దం
Eluru: ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండపల్లి మండలం ప్రత్తిపాడులో మంటలు చెలరేగాయి. గ్యాస్ లీకై 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, మహిళ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ విజయసాయి రాజీనామా
Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న పాలిటిక్స్కు గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి.. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirupati: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Tirupati: తిరుపతి జిల్లా నగిరి మండలం కావేటిపురంలో మూడున్నరేళ్ల చిన్నారిపై మోహన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లిదండ్రులపై…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kakani: కలెక్టర్ పై కాకాణి సంచలన కామెంట్స్
Kakani: రెడ్ క్రాస్ తాజా పరిస్థితులలో కలెక్టర్ ఆనంద్ వ్యవహారం పై మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nimmala: పోలవరం ప్రాజెక్ట్ను 2027 డిసెంబర్ కి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు
Nimmala: పోలవరం ప్రాజెక్ట్ను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం వరద నీటిని ఉత్తరాంధ్రకు..ఇటు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: సొంతపార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్
AP News: లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్పై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా…
Read More »
