AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య
Tirumala: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమలలో విషాదం నెలకొని ఉంది. నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: జగన్కు మాజీ ఎంపీ విజయసాయి కౌంటర్
Vijayasai Reddy: వైసీపీ అధినేత, వైఎస్ జగన్కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: మంత్రుల పనితీరును ప్రకటించిన సీఎం చంద్రబాబు
Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు చదివి వినిపించారు. ఫైళ్ల క్లియరెన్స్లో తాను ఆరో స్థానంలో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. మొదటి స్థానంలో ఫరూఖ్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: అసెంబ్లీకి హాజరుపై మరోసారి జగన్ క్లారిటీ
Jagan: అసెంబ్లీకి హాజరుపై మరోసారి జగన్ క్లారిటీఅసెంబ్లీకి హాజరుపై మరోసారి వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని మరోసారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. చంద్రబాబు అధ్యక్షతన భేటీ
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tanuku: తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్లో.. ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై మూర్తి. పలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
AP News: ఏపీలో రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నాయి. దీంతో ఇవాళ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Ramprasad Reddy: ప్రభుత్వం క్రీడాలకు ప్రాధాన్యం ఇస్తోంది
Ramprasad Reddy: ప్రభుత్వం క్రీడాలకు ప్రభుత్వం ప్రధాన్యమిస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో 28వ జూనియర్ జాతీయ స్థాయి.. సెపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీలను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
IT Raids: కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడుల కలకలం
IT Raids: కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంబంధించిన మేనేజర్ అశోక్ ఇంట్లో అధికారులు తనీఖీలు చేస్తున్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు పవన్కల్యాణ్ ఆదేశం
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. చిత్తూరు…
Read More »