AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Gottipati Ravi Kumar: గత జగన్ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్
Gottipati Ravi Kumar: జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పటికి విద్యుత్ ఛార్జీలకు కారణమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ అండ్ కో బ్యాచ్ పనిగట్టుకుని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఆడుకుంటూ.. బాలుడు మృతి
AP News: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. అరుంధతీ కాలనీకి చెందిన వినయ్ తోటి స్నేహితులతో ఆడుకుంటూ మృతి చెందాడు. ఆడుకుంటూ డాబా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి
Road Accident: బాపట్ల జిల్లా తిమ్మరాజు పాలెం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nellore: దారుణం.. భార్యను గోంతు కోసి చంపిన భర్త
Nellore: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అనుపల్లిపాడుకు చెందిన పచ్చిపాల బాబు, పద్మావతి భార్యభర్తలు. వీరికి ఇద్దరు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anantapur: ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
Anantapur: అనంతపురం జిల్లా కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి విడిదిలో భాగంగా కాల్వలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి చెందగా కాపాడబోయి మరొకరి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై స్పందించిన ఎంపీ చిన్ని
Kesineni Chinni: కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై ఎంపీ చిన్ని స్పందించారు. తాను ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్కు ఎమ్మెల్సీ బీదా రవీచంద్ర కౌంటర్
Beeda Ravichandra: మాజీ మంత్రి అనిల్కుమార్కు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని అనిల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాకాణి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chittoor: తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్
Chittoor: తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని.. ననియాల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో ఏక్షణాన ఏం జరుగుతోందనని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అల్లూరి జిల్లా అరకులో రెండో రోజు కొనసాగుతున్న బంద్
అల్లూరి జిల్లా అరకులో రెండో రోజు బంద్ కొనసాగుతుంది. మన్యం బంద్కు వైసీపీ మద్దతు తెలిపింది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Peddireddy: మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
Peddireddy: వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి సమీపంలో 14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని స్థానిక రెవెన్యూ…
Read More »