AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన స్పీకర్
Ayyannapatrudu: వైసీపీ సభ్యుల తీరును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుబట్టారు. శాసనసభలో నిన్న జరిగిన ఘటన బాధ కలిగించిందన్నారు ఆయన. అతిథిగా వచ్చిన గవర్నర్ను గౌరవించాల్సి ఉందని గుర్తుచేశారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు
Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ . అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్ష హోదా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: 28న అసెంబ్లీలో ఏపీ బడ్జెట్
AP Assembly: ఈ నెల 28న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ బాయ్కాట్
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్తకంఠంతో నినదించామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు మిర్చి ట్రేడర్స్, రైతులతో సీఎం చంద్రబాబు భేటీ
Chandrababu: మిర్చి ట్రేడర్లు, రైతులతో ఇవాళ సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. రైతుల సమస్యలపై చర్చించనున్నారు. కేంద్ర సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వారికి వివరించనున్నారు చంద్రబాబు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు
GBS Case: కృష్ణా జిల్లా బందరులో మొదటి జీబీఎస్ కేసు నమోదు అయింది. అనారోగ్య లక్షణాలతో సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
East Godavari: భార్యను కత్తితో నరికిన భర్త
East Godavari: తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య, మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో దాడికి పాల్పడ్డాడు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీ హెల్త్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ తీర్పు
Vallabhaneni Vamshi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్, కస్టడీ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ రెండు పిటిషన్లపై నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన
Jagan: పార్వతీపురం మన్యంజిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన
టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…
Read More »