AP News
-
ఆంధ్ర ప్రదేశ్
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్పై నేడు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు ఇవాళ కోర్టులో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: బడ్జెట్కు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
AP Cabinet: కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం..…
Read More » -
News
Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు
Kollu Ravindra: పోసాని అరెస్ట్పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత ఐదేళ్లలో కొందరు పేట్రేగిపోయారన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: రెండో రోజు ముగిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ
Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ రెండో రోజు ముగిసింది. వంశీని అధికారులు 5గంటల పాటు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారనే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: రెండోరోజు పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు రెండోరోజు కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వంశీకి వైద్య పరీక్షలు ముగిసాయి. వంశీని ముగ్గురు ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
AP News: తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. తాడిపూడిలోని గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించాం
Nara Lokesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పదవులు అడగలేదు, రాష్ట్రాన్ని కాపాడాలని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం.. శాసనమండలిలో గందరగోళం
ఏపీ శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరగింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో భాగంగా కూటమి, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య రగడ చోటు చేసుకుంది. ఉద్యోగాల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి లోకేశ్ కౌంటర్
Nara Lokesh: వైస్ చాన్సలర్ల రాజీనామాపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు…
Read More »