AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. కంచిలి మండలం సామంత పుట్టుక గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామదేవత ఉత్సవాల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
Road Accident: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొంతమూరు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vijayawada: విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
Vijayawada: విజయవాడలోని పటమటలో తీవ్ర విషాద ఘటన నెలకొంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన బెంజ్ సర్కిల్ లోని నారా చంద్రబాబు నాయుడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కుప్పంకు ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం చేరుకోనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సొంతింటి గృహ ప్రవేశం ఉన్నందున చంద్రబాబు కుప్పంకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విశాఖ బీచ్లో అయోధ్య రామ మందిరం సెట్
Vizag: విశాఖలో అయోధ్య నమోన నిర్మాణం చేశారు. అయోధ్యలో బాల రాముడుని విశాఖ ప్రజలు చూసేలా గరుడ అయోధ్య రామ మందిరం నిర్వాహకులు ఈ నిర్మాణం చేపట్టారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు
Corona: ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కడపలోనూ ఇప్పుడు కరోనా కలకలం రేగింది. రిమ్స్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్నిప్రమాదం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ప్లాంట్ SMS-2 మిషన్లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక యాంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు.
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: జగన్ జైలుకు అడుగు దూరంలో ఉన్నారా..?
Jagan: రెడ్ బుక్.. ఈ మాట ఏపీ పాలిటిక్స్ లో బాగా పాపులర్ అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేస్తూ వారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Kesineni Chinni: అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదు
Kesineni Chinni: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. అధికారం కోల్పోయిన వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాలు తగ్గలేదని ఆయన మండిపడ్డారు.…
Read More »