AP News
-
ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి కాకాణిని కస్టడీలోకి తీసుకోనున్న సిట్
కాసేపట్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నేటి నుండి రెండ్రోజులపాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో A2గా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో భవన నిర్మాణాలపై కీలక నిర్ణయాలు
అమరావతిలో భవన నిర్మాణాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బిల్డింగ్ కట్టుకోవాలంటే 10శాతం ఏరియా మార్టిగేజ్ చేయాలన్నారు మంత్రి నారాయణ. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేస్తే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
Visakhapatnam: విశాఖలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి మండలం సత్తివాని పాలెంలో ఇద్దరు పిల్లలతో ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో కొనసాగుతున్నకేబినెట్ భేటీ
అమరావతిలో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 31 అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ గూటికి చేరనున్న సుగవాసి?
Sugavasi Subramaniam: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కత్తులు దూసుకున్న నేతలు ఒక్కటి కావచ్చు. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండి మనసు మార్చుకొని, మరో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Roja: అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదు
Roja: కూటమి పాలనపై మాజీమంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించడం లేదని ఆరోపించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఎన్నికల్లో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: సింగయ్య మృతికి జగన్ నిర్లక్ష్యమే కారణం
YS Sharmila: పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య మృతికి ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణమన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Anitha: జగన్.. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు
Anitha: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. జగన్ రెంటపాళ్ల పర్యటనపై ధ్వజమెత్తారు. జగన్.. రాజకీయ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారు
YS Jagan: ఏపీలో కూటమి పాలనా తీరుపై.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు రాజకీయాలను మరింత దిగజార్చారంటూ మండిపడ్డారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
రన్నింగ్ లారీలో చెలరేగిన మంటలు
రన్నింగ్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో యాసిడ్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. ట్యాంకర్ ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. కర్నూలుకి…
Read More »