AP News
-
ఆంధ్ర ప్రదేశ్
Satyakumar Yadav: వైద్య కళాశాలలు ప్రైవేటు పరం కావు.. పీపీపీ మోడల్ స్పష్టీకరణ
Satyakumar Yadav: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్ల అనేక కుంభకోణాలు ఉన్నాయని మంత్రి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఈనెల 10న సూపర్ సిక్స్-సూపర్ సక్సెస్ విజయోత్సవ సభ
అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈనెల 10న నగర శివారులోని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vellampalli Srinivas: కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదు
Vellampalli Srinivas: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో దేవాదాయ శాఖ భూములకు భద్రత లేదని ఆయన మండిపడ్డారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: సీఎం చంద్రబాబుపై విడదల రజిని ఫైర్
Vidadala Rajini: సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ మంత్రి విడదల రజినీ అన్నారు. ప్రభుత్వ మెడికల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పార్వతీపురంలోని బైపాస్ రోడ్డు గుంతలమయం
పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర జాతీయ రహదారి బైపాస్ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయం అని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలువనున్నారు. పోలవరం,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: రేపు అరకుకు డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: అల్లూరి జిల్లా అరకు లోయలో ఈనెల 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గిరిజనుల ఆచార సంప్రదాయాల ప్రకారంగా బల్లి పండుగ జాతర…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Somireddy: వైసీపీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ
Somireddy: వైసీపీపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫైరయ్యారు. వైసీపీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: రైతుల ముసుగులో వైసీపీ రాజకీయాలు
Chandrababu: అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.
Read More »