తెలంగాణ
తెలంగాణకు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం

ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ రైజింగ్గ్లోబల్సమ్మిట్నిర్వహించనుంది. ఈ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు బెంగళూరులో కలిశారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి ఆహ్వాన పత్రికను అందించారు.



