8 People Died
-
జాతియం
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి, పలువురికి గాయాలు
బీహార్లో విషాదం చోటుచేసుకుంది. నలందలోని శీత్లాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 8మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read More »