వ్యాపారం
Stock Market: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1800 పాయింట్ల లాభంతో 81వేల 200వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్ల లాభంతో 24వేల 540 వద్ద ట్రేడవు తోంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడం, అమెరికా-చైనా మధ్య టారిఫ్ డీల్ కుదిరే అవకాశం ఉండటం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా స్టాక్స్ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి.