ఆంధ్ర ప్రదేశ్
పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ

పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల రచ్చ చేశారు. మధురపూడి విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు గొడవకు దిగారు. టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.



