ఆంధ్ర ప్రదేశ్
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష

Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేట్ వద్దకు కార్మికులు భారీగా చేరుకున్నారు. దీనికంటే ముందు ఎయిర్ పోర్టులో పోలీసులు, షర్మిలా మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతి యుతంగా చేసే దీక్షకు షర్మిల అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు.