జాతియం
Road Accident: డీసీఎం వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి

Road Accident: ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. 10 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.