ఆంధ్ర ప్రదేశ్

Road Accident: కారు బోల్తా.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Road Accident: కడప జిల్లా బద్వేలు న్యూ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడెం – గుంతపల్లి మార్గమధ్యలో ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button