ఆంధ్ర ప్రదేశ్

రోడ్డుప్రమాదం.. అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు

Road Accident: కృష్ణా జిల్లా పామర్రు మండలం బందర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి..చికిత్స అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button