తెలంగాణ
నేడు పంచాయతీరాజ్ శాఖపై రేవంత్ సమీక్ష

Revanth Reddy: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది.