తెలంగాణ
Revanth Reddy: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్రెడ్డి భేటీ

Revanth Reddy: రాజ్భవన్కు సీఎం రేవంత్రెడ్డి వెళ్లారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. RTI కమిషనర్ల ఫైల్ క్లియరెన్స్, మిస్ వరల్డ్ 2025 ముగింపు వేడుకకు గవర్నర్ను సీఎం రేవంత్ ఆహ్వానించారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం పరిస్థితులను గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి వివరించారు.