తెలంగాణ

Revanth Reddy: వైద్య శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Revanth Reddy: హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్‌ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, ఇతర అంశాలపై చర్చించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button