సినిమా
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట

Ram Gopal Varma: గుంటూరు సీఐడీ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆర్జీవీకి ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటి హైకోర్టు ప్రశ్నించింది.