తెలంగాణ

Raja Singh: తెలంగాణ రాష్ట్రంలో గోవధను నిషేధించాలి

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధను నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం తీసుకుని తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్. అలాగే గో రక్షణపై ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని దాంట్లో తనని సభ్యుడిగా పెట్టాలని కోరారు రాజాసింగ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button