తెలంగాణ
Raja Singh: ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుంది

Raja Singh: బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం దేశంలోని ఎంపీలకు, సీఎంలకు తాకుతుందన్నారు. తరతరాలుగా ఆ పాపం వెంటాడుతుందన్నారు. గోవధ నిషేదం బిల్లుకు పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
గతంలో ప్రైవేట్ బిల్లు వేసిన ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. గోమాతను కేంద్రం జాతీయ పశువుగా ప్రకటించాలన్నారు. అందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.