జాతియం

Pune: ఇంద్రాయణీ నదిలో కూలిన వంతెన.. నలుగురు మృతి

Pune: పుణెలో ఇంద్రాయణి నది వంతెన ప్రమాదంలో నలుగురి మృతదేహాలు వెలికితీశారు. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. నిన్న ఒక్కసారిగా వంతెన కుప్పకూలడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button