జాతియం
Droupadi Murmu: త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం

Droupadi Murmu: కుంభమేళాలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నామాచరించారు. తొలుత ఘాట్ వరకు పడవలో ప్రయాణించారు ముర్ము. కుంభమేళా సందర్భంగా.. త్రివేణి సంగమంలో మహాకుంభమేళాను రాష్ట్రపతి సందర్శించారు.
రాష్ట్రపతి వెనక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. ఇక పుణ్యస్నానం అనంతరం త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంగమ్మకు పూజలు నిర్వహించారు.