జాతియం

Droupadi Murmu: అంధ విద్యార్థుల గీతాలాపన.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. డెహ్రాడూన్‌లోని అంధ విద్యార్థులు తమ గానంతో శుభాకాంక్షలు తెలుపగా ఆమె కంటతడి పెట్టారు. ఈ సంఘటన పలువురి హృదయాలను హత్తుకుంది.

ప్రస్తుతం మూడు రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్‌లో ఉన్న ఆమె, ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలోని పలువురు అంధ విద్యార్థులు ప్రత్యేక గీతాలను ఆలపించి రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button