ఆంధ్ర ప్రదేశ్

AP News: పాలు సేకరణ కేంద్రాలపై పోలీసుల దాడి

AP News: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని.. పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఏక కాలంలో సోదాలు చేశారు. చంద్రగిరిలో ఓ పాల కేంద్రంలో నిల్వ ఉంచిన 330 లీటర్ల నూనేను సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు పోలీసులు. దాని రిపోర్ట్ వచ్చాక ఆ పాల కేంద్రంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button