జాతియం

PM Modi: జమ్ముకశ్మీర్‌లో జెడ్ మోడ్ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: జమ్ముకశ్మీర్ గాందర్‌బల్ జిల్లాలో జెడ్ మోడ్ టన్నెల్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సోనామార్గ్ దగ్గర.. 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఈ సొరంగం ద్వారా ఏ సీజన్‌లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా.. సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button